వద్దిపేట–పూసుగుప్ప మధ్య బ్రిడ్జి పనుల పరిశీలన, దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
Reading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం జిల్లా | 06-02-2026 చర్ల మండలంలోని ఏజెన్సీ ప్రాంత వాసులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో, వద్దిపేట–పూసుగుప్ప గ్రామాల మధ్య నూతనంగా నిర్మితమవుతున్న బ్రిడ్జి పనులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు…
