హైదరాబాద్ పాతబస్తీలోని హైదరాబాద్ చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో యువకులు హల్చల్ సృష్టించారు.
చాదర్ ఘాట్లోని ముస్లిం ఆసుపత్రి సమీపంలో సెల్ఫోన్ స్క్రీన్ గార్డ్ విషయంలో మొదలైన చిన్న వివాదం పెద్ద గొడవగా మారింది. కేవలం రూ.60 విలువైన స్క్రీన్ గార్డ్ అంశమే ఈ రాదానికి కారణమని సమాచారం. గంజాయి మత్తులో ఉన్న యువకులు తమను రౌడీషీటర్లమని చెప్పుకుంటూ సెల్ఫోన్ రిపేర్ షాపులో దౌర్జన్యానికి పాల్పడ్డారు. షాపు యజమానిని బెదిరిస్తూ మామూళ్లు డిమాండ్ చేశారు. ఓ యువకుడు కత్తి తీసేందుకు ప్రయత్నించగా భయాందోళన నెలకొంది. ఘటనను షాపు యజమాని వీడియోలో చిత్రీకరించాడు.
సమాచారం అందుకున్న హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాతబస్తీలో మత్తు పదార్థాల పెరుగుదలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- Supreme Court : 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ హక్కుపై కీలక వ్యాఖ్యలు
- నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 30, 2026
- నేటి పంచాంగం ఏప్రిల్ 30, 2026
- Crime Alert: ముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి… వివరాల్లోకి వెళ్ళితే
- Horror Crime : తల్లిని హత్య చేసి తలతో రాత్రంతా గడిపిన యువతి…
- Heat Alert: ఎండలో నుండి వచ్చాక వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు…
- Ganga Expressway Launch: ఉత్తరప్రదేశ్లో గంగా ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించిన ప్రధాని
- Instagram – Crime: ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కారణంగా యువకుడి హత్య
- Crime Shock: హృదయ విదారక ఘటన… 18 నెలల చిన్నారిని కాలువలో పడేసిన తల్లి…
- Train Crime Shock: విశాఖ ఎక్స్ప్రెస్లో దారుణం… వివాహితపై అత్యాచారం… వివరాల్లోకి వెళ్ళితే
- Love Drama : ప్రియుడి కోసం టవర్ ఎక్కి వివాహిత హల్చల్
- Fuel Price Rumours: ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయా? కేంద్రం క్లారిటీ
- TG RTC Salary Update: ఉద్యోగులకు వేతన సవరణ శుభవార్త
- నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 29, 2026
- నేటి పంచాంగం ఏప్రిల్ 29, 2026
- Delivery Crime: డెలివరీ పేరుతో MBA విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన కిరాణా వ్యాపారి
- Bus Fight Tragedy: బోర్డు చదవమన్న వివాదం… ప్రాణం తీసిన దాడి…
- Watermelon trazedy : ముంబైలో విషాద ఘటన… పుచ్చకాయ తిని ఒకే కుటుంబంలో నలుగురు మృతి…

















