Category: జాతీయ వార్తలు

కారుణ్య మరణానికి అనుమతించాలన్న పిటిషన్… – సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్…

Reading Time: < 1 minuteకారుణ్య మరణానికి అనుమతించాలనే పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. “మనం ఎవరు జీవించాలో, ఎవరు మరణించాలో నిర్ణయించడంలో?” అని ధర్మాసనం ప్రశ్నించింది. ఢిల్లీకి చెందిన 32 ఏళ్ల హరీష్ రాణా కేసులో సుప్రీంకోర్టు…

ఈ రోజు దేశ వ్యాప్తంగా బంగారం ధరలు

Reading Time: < 1 minuteహైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,610 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,640 వద్ద ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,760 ఉండగా,…

మళ్లీ రీచార్జ్‌ల మోత… ఈ ఏడాది టెలికాం టారిఫ్ పెంపు ఖాయం?

Reading Time: < 1 minuteసామాన్య వినియోగదారులకు మరోసారి బిగ్ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు జరగనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాజా జెఫ్రీస్ నివేదిక ప్రకారం, 2026…

Jio recharge : జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. రూ.91 రీచార్జ్‌తో 28 రోజుల వ్యాలిడిటీ

Reading Time: < 1 minuteదేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారులను ఆకర్షించేందుకు మరో చౌక ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.91 రీచార్జ్‌తో 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ జియోఫోన్ యూజర్ల కోసం ప్రత్యేకంగా…

Tamilnadu : ఎన్నికల వేళ వేడి వాతావరణం… ఇక ల్యాప్‌టాప్ రాజకీయాలు

Reading Time: < 1 minuteతమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతను వినియోగించుకోవాలని ప్రతిపక్ష అన్నా డీఎంకే ప్రయత్నిస్తుండగా, అధికార డీఎంకే వ్యూహాత్మకంగా ముందడుగు వేసింది. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీని ప్రారంభించడంతో ఇది ఎన్నికల…

న్యూ ఇయర్ పార్టీ పేరుతో అమానుష దాడి.. వివాహేతర సంబంధంలో ఘోర మలుపు

Reading Time: < 1 minuteముంబైలో చోటుచేసుకున్న ఓ అత్యంత ఘోరమైన నేర ఘటన పోలీసులనే షాక్‌కు గురిచేసింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన 25 ఏళ్ల మహిళ, తనతో ఏడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిపై అమానుషంగా దాడి చేసిన…

Mumbai: ప్రజా స్థలాల్లో పావురాలకు ఆహారం పెట్టిన వ్యాపారవేత్తకు రూ.5,000 జరిమానా విధించిన కోర్టు

Reading Time: < 1 minuteముంబైలో ప్రజా స్థలాల్లో పావురాలకు ఆహారం వేయడం చట్ట విరుద్ధమని మరోసారి స్పష్టమైంది. ఈ విషయంలో ఒక వ్యాపారవేత్తకు కోర్టు శిక్ష విధించింది. నగరంలోని ఓ బహిరంగ ప్రదేశంలో పావురాలకు నిత్యం ఆహారం వేస్తున్న ముంబైకి…

16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం? – మాద్రాస్ హైకోర్ట్ కీలక సూచన

Reading Time: < 1 minuteచెన్నైలోని మాద్రాస్ హైకోర్ట్ కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. ఆస్ట్రేలియాలో అమల్లో ఉన్న విధానాన్ని ఉదాహరణగా చూపిస్తూ, 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వేదికలను వినియోగించకుండా నిరోధించే చట్టాన్ని రూపొందించే అంశాన్ని పరిశీలించాలని…

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం: చిత్రదుర్గలో మంటల్లో చిక్కుకున్న ప్రైవేట్ బస్సు

Reading Time: < 1 minuteకర్నాటకలో విషాద ఘటన చోటుచేసుకుంది. డిసెంబర్ 25 తెల్లవారుజామున, చిత్రదుర్గ జిల్లాలో జాతీయ రహదారి-48పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై మంటల్లో చిక్కుకుంది. బెంగళూరు నుంచి శివమొగ్గ వైపు ప్రయాణిస్తున్న ఈ స్లీపర్ బస్సు,…

అయోధ్యకు అఙ్ఞాత వ్యక్తి కానుక… 30 కోట్ల విలువైన శ్రీరామ విగ్రహం…

Reading Time: < 1 minuteఅయోధ్యలోని రామ మందిరం సముదాయంలో త్వరలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. బంగారం, వజ్రాలు, పచ్చలు తదితర విలువైన రత్నాలతో పొదిగిన కర్ణాటక శైలి శ్రీరాముడి విగ్రహాన్ని ఆలయానికి ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహం సుమారు…

స్థిరంగా బంగారం ధరలు… దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇవే…

Reading Time: < 1 minuteదేశ వ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ మారకం విలువ ప్రభావంతో దేశంలోని ప్రధాన నగరాల్లో దాదాపు సమాన ధరలు నమోదయ్యాయి. భారత్ – ప్రధాన నగరాల్లో బంగారం ధరలు…

ప్రభుత్వ ఉద్యోగులకు కీలక హెచ్చరిక: AI టూల్స్ వినియోగంపై కేంద్ర ఆంక్షలు

Reading Time: < 1 minuteఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు తమ అధికారిక పనుల్లో ChatGPT, Deep Seek వంటి ప్రజాదరణ పొందిన AI టూల్స్‌ను ఉపయోగించవద్దని హెచ్చరించింది.…

తమిళనాడు లో షాకింగ్ కేసు రూ.3 కోట్ల బీమా కోసం పాముకాటుతో తండ్రి హత్య

Reading Time: < 1 minuteతమిళనాడులో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన మానవత్వానికే మచ్చగా మారింది. బీమా డబ్బుల కోసం ఇద్దరు కొడుకులు తమ సొంత తండ్రిని పాముకాటుతో హత్య చేసిన విషయం దర్యాప్తులో బయటపడింది. ఈ సంఘటన తిరువళ్లూరు జిల్లాలోని…

నేడు జమ్మూలో పర్యటించనున్న కేంద్ర మంత్రి రామ్మోహన్

Reading Time: < 1 minuteజమ్మూ, శ్రీనగర్ ప్రాంతాల్లో పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నేడు పర్యటించనున్నారు. గత వారం పాక్ డ్రోన్లు అక్కడి ఎయిర్పోర్టులపై దాడులకు యత్నించిన క్రమంలో ఆయన భద్రతాపరమైన అంశాలు పరిశీలించనున్నారు. ఇక నుంచి ఆయా…

భారీగా తగ్గిన బంగారం ధరలు!

Reading Time: < 1 minuteబంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹2,130 తగ్గి ₹93,930కు చేరింది. ఇక 22 క్యారెట్ల పుత్తడి 10గ్రాములకు ₹1,950 తగ్గి ₹86,100 వద్ద కొనసాగుతోంది.…

‘ఆపరేషన్ సిందూర్’కు హైదరాబాద్ ఆయుధాలు

Reading Time: < 1 minute‘ఆపరేషన్ సిందూర్’తో HYDకు చెందిన పలు కంపెనీలకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ రంగంలోని DRDO, BDL, BELతోపాటు ప్రైవేట్ రంగంలోని అదానీ ఎల్బిట్ అడ్వాన్స్, ఆస్ట్రా మైక్రోవేవ్, అనంత్ టెక్నాలజీస్, ఎంటార్ టెక్నాలజీస్, జెన్ టెక్నాలజీస్…

మణిపుర్ లో కాల్పులు 10 మంది మిలిటెంట్ల హతం

Reading Time: < 1 minuteమణిపుర్ చందేల్ జిల్లాలో జరిగిన కాల్పుల్లో 10 మంది మిలిటెంట్లు హతమైనట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. న్యూ సమతాల్ గ్రామంలో మిలిటెంట్ల కదలికపై సమాచారం రావడంతో అస్సాం రైఫిల్స్ వెంటనే అక్కడికి చేరుకొని గాలింపు చేపట్టింది.…

నేటి నుంచి జమ్మూ కశ్మీర్ లో స్కూళ్లు రీఓపెన్

Reading Time: < 1 minuteజమ్మూ కశ్మీర్ లోని సరిహద్దు ప్రాంతాల్లో ఇవాళ స్కూళ్లు తిరిగి తెరుచుకోనున్నాయి. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గత 6 రోజుల నుంచి అక్కడ స్కూళ్లను మూసివేశారు. ఇప్పుడు కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో…

AI యాంకర్ అంకితను చూశారా…?

Reading Time: < 1 minuteఇండియాలో AI న్యూస్ యాంకర్స్ ప్రాధాన్యత క్రమంగా పెరుగుతోంది. తాజాగా అస్సాం CM హిమంత బిశ్వ శర్మ ఓ న్యూస్ వీడియో షేర్ చేశారు. అందులో అంకిత అనే AI యాంకర్ అస్సాం కేబినెట్ నిర్ణయాలను…