Category: తెలంగాణ వార్తలు

మియాపూర్‌లో దుర్ఘటన: యువ నర్స్ ప్రాణాలు తీసుకున్న ప్రేమ వ్యవహారం

Reading Time: < 1 minuteహైదరాబాద్ మియాపూర్ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం విఫలమైందనే కారణంతో ఓ యువ నర్స్ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలు మెదక్ జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన మేఘావతు సోను…

జగిత్యాల డీమార్ట్‌లో ఉద్రిక్తత: యువతిని వేధించిన యువకుడు అదుపులో

Reading Time: < 1 minuteజగిత్యాల జిల్లా డీమార్ట్‌లో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షాపింగ్‌కు వచ్చిన ఓ యువతిని అసభ్యకరంగా వేధించిన ఘటనతో అక్కడ కలకలం రేగింది. సమాచారం ప్రకారం, పట్టణంలోని డీమార్ట్‌లో ఓ యువకుడు చేతివేళ్లతో అసభ్య సైగలు…

Telangana Education Policy 2026: విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు కమిషన్ కీలక సిఫారసులు

Reading Time: 2 minutesతెలంగాణలో విద్యా వ్యవస్థను పూర్తిగా పునర్వ్యవస్థీకరించేందుకు తెలంగాణ విద్యా కమిషన్ విస్తృత సిఫారసులు చేసింది. కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజు దోపిడీకి చెక్ పెట్టడం, ప్రభుత్వ బడులను బలోపేతం చేయడం, విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించడం వంటి అంశాలపై…

Warangal Airport : వరంగల్ విమానాశ్రయం కోసం భూసేకరణ… శంకుస్థాపన ఎప్పుడంటే…

Reading Time: < 1 minuteఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్‌లో కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మరియు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని విమానాశ్రయాల…

At Age 60 plus : శివరాత్రి రోజున దంపతుల గొడవ.. ఆవేశంలో భర్త ఆత్మహత్య

Reading Time: < 1 minuteతెలంగాణలోని మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రతాప్‌సింగారం న్యూవెంచర్‌లో నివసిస్తున్న దాసరాజుల పద్మ (65), దాసరాజుల ప్రకాష్ (66) దంపతుల మధ్య ఆదివారం జరిగిన చిన్న గొడవ అనూహ్య…

Health Alert System: ఎస్సీ గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యంపై కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు…

Reading Time: < 1 minuteఎస్సీ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణపై గురుకుల సొసైటీ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా సొసైటీ పరిధిలో ఉన్న 264 స్కూళ్లు, ఇంటర్ మరియు డిగ్రీ కాలేజీల్లో సుమారు లక్షన్నర మంది విద్యార్థులు విద్యాభ్యాసం…

Telangana :15 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్‌పీవీ టీకా… సర్వైకల్ క్యాన్సర్ నివారణకు కీలక అడుగు…

Reading Time: < 1 minuteతెలంగాణ ప్రభుత్వం మహిళల ఆరోగ్య రక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. గర్భాశయ క్యాన్సర్‌ను అరికట్టేందుకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 15 ఏళ్ల వయస్సు గల దాదాపు నాలుగు…

ఉగాదికి టిమ్స్ ప్రారంభం.. పేదలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్యం

Reading Time: < 1 minuteతెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. హైదరాబాద్ సనత్‌నగర్‌లో నిర్మించిన టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఉగాది రోజున ప్రారంభించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. పేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల తరహాలోనే అత్యాధునిక…

మహా శివరాత్రికి భారీగా స్పెషల్ బస్సులు సిద్ధం

Reading Time: < 1 minuteమహా శివరాత్రి సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కీసరగుట్ట, ఏడుపాయల, బీరంగూడ జాతరలకు నేటి నుంచి 17వ తేదీ వరకు 330 ప్రత్యేక బస్సులు నడపనుంది. సికింద్రాబాద్, ఈసీఐఎల్, అమ్ముగూడ,…

తెలంగాణలో జనసేనకు తొలి మున్సిపల్ విజయం

Reading Time: < 1 minuteతెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో Jana Sena Party ఖాతా తెరిచింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో 14వ వార్డులో జనసేన అభ్యర్థి విజయలక్ష్మి ఆరూరి 60 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 15 వార్డుల్లో 9…

Breaking News: అత్తాపూర్ సుజుకి కార్ల షోరూంలో అగ్నిప్రమాదం.. 5 కార్లు దగ్ధం

Reading Time: < 1 minuteఅత్తాపూర్‌లోని పిల్లర్ నెంబర్‌ 185 సమీపంలో ఉన్న ఆదర్శ్ ఆటోమొబైల్స్ సుజుకి కార్ల షోరూంలో మంగళవారం అర్ధరాత్రి 1:20 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటన సమయంలో షోరూంలో సుమారు 50 నుంచి 70 వరకు…

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 3 రోజులు మద్యం అమ్మకాలపై నిషేధం

Reading Time: < 1 minuteరాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఆయా మున్సిపాలిటీల పరిధిలోని వైన్ షాపులు, బార్లను 3 రోజుల పాటు మూసివేయనున్నారు. ఫిబ్రవరి 9వ…

కూతురు కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో అల్లుడి ఇంటికి నిప్పు, తల్లిదండ్రులు అరెస్ట్

Reading Time: < 1 minuteతమ కుమార్తె వేరే కులానికి చెందిన యువకుడిని వివాహం చేసుకుందన్న కోపంతో యువతి తల్లిదండ్రులు అల్లుడి ఇంటికి నిప్పుపెట్టిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని…

జామయిల్ తోటల హార్వెస్టింగ్ పనుల్లో లంచం కేసు: పరారీలో ఉన్న డివిజనల్ మేనేజర్ తాటి శ్రీ శ్రావణి అరెస్ట్

Reading Time: < 1 minuteకొత్తగూడెం డివిజన్‌కు చెందిన జామయిల్ తోటల హార్వెస్టింగ్ పనుల్లో భారీ లంచం డిమాండ్ చేసిన కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కీలక అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఫారెస్ట్…

పాల్వంచ 44వ డివిజన్ అభివృద్ధే లక్ష్యం: సీపీఐ అభ్యర్థి వీసంశెట్టి విశ్వేశ్వర రావు పిలుపు

Reading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ ఓటర్ మహాశయులారా,పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని 44వ డివిజన్ గాంధీనగర్, శ్రీనగర్ ప్రజలారా…మీ అమూల్యమైన ఓటుతో సీపీఐ అభ్యర్థి వీసంశెట్టి విశ్వేశ్వర రావు (విశ్వం) గారిని ఘనవిజయం చేయండి. 44వ డివిజన్ అభివృద్ధే…

భద్రాచలంలోని ట్రైబల్ మ్యూజియం ప్రశంసనీయం: ఐకార్ బోర్డు సభ్యుడు డాక్టర్ భాస్కర్ నాయక్

Reading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, జీవన విధానం పర్యాటకులకు ప్రతిబింబించేలా ఆకర్షణీయంగా రూపొందించిన ట్రైబల్ మ్యూజియాన్ని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ప్రశంసనీయంగా అభివృద్ధి చేశారని న్యూఢిల్లీ…

పేదల పక్షాన ఇందిరమ్మ ప్రభుత్వం: వైరాలో నిరుపేదలకు దుకాణాల నిర్మాణానికి హామీ ఇచ్చిన భట్టి విక్రమార్క

Reading Time: 2 minutesఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం అని, పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరోసారి తన చర్యల ద్వారా నిరూపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ నిరుపేదల పక్షాన నిలుస్తుందని ఆయన…

వద్దిపేట–పూసుగుప్ప మధ్య బ్రిడ్జి పనుల పరిశీలన, దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

Reading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం జిల్లా | 06-02-2026 చర్ల మండలంలోని ఏజెన్సీ ప్రాంత వాసులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో, వద్దిపేట–పూసుగుప్ప గ్రామాల మధ్య నూతనంగా నిర్మితమవుతున్న బ్రిడ్జి పనులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు…

కొత్తగూడెం గడ్డపై ఎగిరేది ఎర్రజెండానే: కూనంనేని సాంబశివరావు

Reading Time: < 1 minuteకొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా కొనసాగుతోంది. శుక్రవారం కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 20, 57, 49,…

మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్ విద్యా చందన

Reading Time: < 1 minuteతేదీ : 06-02-2026 జిల్లాలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలను ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సమర్థవంతంగా, పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన సూచించారు. శుక్రవారం పాల్వంచలోని అనుబోస్ కళాశాలలో మున్సిపల్…

టైఫాయిడ్ మృతుల్లో తెలంగాణ షాకింగ్ ర్యాంక్.. ప్రతి ఐదు మరణాల్లో ఒకటి మన రాష్ట్రానిదే!

Reading Time: 2 minutesతెలంగాణలో టైఫాయిడ్ జ్వరం జనాల ప్రాణాలపైకి వస్తోంది. కలుషిత తాగునీరు, ఎక్కడపడితే అక్కడ అమ్ముతున్న కల్తీ ఫుడ్ కారణంగా వందల మంది ఆసుపత్రుల పాలవుతుండగా, మరణాల సంఖ్య కూడా ఆందోళనకరంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా టైఫాయిడ్‌తో చనిపోతున్న వారిలో…

మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి… పోలీస్ అధికారులకు డీజీపీ ఆదేశాలు

Reading Time: < 1 minuteమున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టాలని శివధర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు, ద్వేషపూరిత ప్రసంగాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు.…

కోఠి ఎస్‌బీఐ వద్ద కాల్పులు.. ఆటోలు మారుతూ సిటీలోనే తిరిగిన దుండగులు

Reading Time: < 1 minuteహైదరాబాద్ కోఠిలోని State Bank of India (ఎస్‌బీఐ) ప్రధాన కార్యాలయం సమీపంలో జరిగిన కాల్పుల ఘటన నగరంలో కలకలం రేపింది. ఏటీఎంలో నగదు డిపాజిట్ చేయడానికి వచ్చిన వ్యక్తిపై కాల్పులు జరిపి రూ.6 లక్షలతో…

సమ్మక్క–సారలమ్మ జాతరలు ఘనంగా నిర్వహణ

Reading Time: < 1 minuteవనంలోంచి జనంలోకి వచ్చిన సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్న భక్తులు పరవశించిపోయారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, గుస్సాడీ నృత్యాలతో గురువారం సాయంత్రం పొద్దుపోయాక సమ్మక్క గద్దెకు చేరుకున్నారు. గోదావరి, పాలవాగు తీరాల్లో—ముఖ్యంగా మంచిర్యాల మరియు రామకృష్ణాపూర్ పరిసర…

TGGENCO–KTPS కాంప్లెక్స్‌లో H-82 యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Reading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ:TGGENCOకు చెందిన KTPS కాంప్లెక్స్‌లో సోమవారం (26-01-2026) 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 8:30 గంటలకు స్థానిక H-82 యూనియన్ కార్యాలయం వద్ద త్రివర్ణ…

పాల్వంచలో TRVKS ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Reading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (H-58/200) ఆధ్వర్యంలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు KTPS ప్రాంతీయ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా TRVKS రాష్ట్ర…

మణుగూరులో TSPEU–1535 ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Reading Time: < 1 minuteమణుగూరు:తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ (TSPEU–1535) ఆధ్వర్యంలో దేశ గణతంత్ర దినోత్సవాన్ని మణుగూరులోని బీటీపీఎస్ ఎదుట ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ బీటీపీఎస్ రీజనల్ అధ్యక్షులు వి. ప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేసి…

తెలంగాణ జర్నలిస్టుల అక్రిడిటేషన్ నిబంధనల్లో కీలక మార్పులు

Reading Time: 2 minutesతెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడిటేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ద్వారా “తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్–2025” కు పలు సవరణలు చేస్తూ ప్రభుత్వం G.O. Rt.No.103ను విడుదల చేసింది.…

పాల్వంచ 34వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం

Reading Time: < 1 minuteపాల్వంచ, జనవరి 25, 2026:పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని 34వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి గెలుపు కోసం శనివారం ఉదయం 8 గంటలకు కరకవాగు, బంజర కాలనీ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ…

పాల్వంచ 44వ డివిజన్‌లో రోజురోజుకు బలపడుతున్న బీజేపీ

Reading Time: < 1 minuteకొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ 44వ డివిజన్‌లో భారతీయ జనతా పార్టీ రోజురోజుకు మరింత బలపడుతోంది. బీజేపీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో ఉన్న జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లుకు డివిజన్ యువత…